• Login / Register
  • Site Logo

    రైతులకు టార్పాలిన్లు కచ్చితంగా అందజేయాలి

    Rss వార్తలు

    సన్నరకం ధాన్యం మిల్లర్లు తీసుకోవాలిఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ కొనుగోలు కేంద్రం పరిశీలననవతెలంగాణ – తంగళ్ళపల్లిఅన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కచ్చితంగా టార్పాలిన్లు అందజేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంఛార్జి కలెక్టర్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో  ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతం పరిశీలించి, రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంచార్జి […]

    The post రైతులకు టార్పాలిన్లు కచ్చితంగా అందజేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment