మద్దతు ధరకు అదనంగా లభిస్తున్న ధాన్యం ధర3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలుసూర్య రైస్ ఇండస్ట్రీస్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్నవతెలంగాణ – మిర్యాలగూడ ఈ సీజన్లో రైతులకు ఇబ్బందులు రాకుండా మిల్లర్లు సాఫీగా ధాన్యం కొనుగోలు చేయాలని, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి ఆదేశించారు. మంగళవారం మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామంలో పరిధిలో గల సూర్య రైస్ ఇండస్ట్రీస్ ను సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ […]
The post రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment