• Login / Register
  • Site Logo

    రైతుకు నష్టం కలగొద్దు

    Rss వార్తలు

    కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్‌ రెడ్డిమొంథా తుపాన్‌ నేపథ్యంలో చర్యలుధాన్యం చెడిపోకుండా టార్ఫాలిన్‌ల వినియోగంకొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు: ఉన్నతాధికారులకుమంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో వర్ష సూచనల నేపథ్యంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి […]

    The post రైతుకు నష్టం కలగొద్దు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment