నవతెలంగాణ – మునిపల్లి : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేర చౌరస్తాలో రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు మండల బీజేపీ అధ్యక్షుడు నాగిశెట్టి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ సైనికులను కించపరిచే విదంగా పరుష పదజాలంతో మాట్లాడాడు.ఆపరేషన్ సింధూర్ చేసి దేశ గౌరవాన్ని పెంచి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించి ప్రపంచానికి […]
The post రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఖండిస్తూ నిరసన కార్యక్రమం… appeared first on Navatelangana.
Leave A Comment