• Login / Register
  • Site Logo

    రేపు “వందేమాతరం” సామూహిక గీతాలాపన….

    Rss వార్తలు

    జిల్లా కలెక్టర్ హనుమంతరావు… నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్  మహాకవి  బంకిమ్‌ చంద్ర ఛటర్జీ “వందే మాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 7న (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆ గీతాన్ని సామూహిక గానం చేయడం జరుగుతుందని కలెక్టర్ హనుమంత రావు తెలిపారు.  ఇందులో భాగంగానే కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో ఉదయం 10.00 గంటలకు వందేమాతరం సామూహిక గీతాలాపన ఉంటుందని అన్నారు. కలెక్టరేట్ సహా […]

    The post రేపు “వందేమాతరం” సామూహిక గీతాలాపన….  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment