• Login / Register
  • Site Logo

    రేపు స్కూళ్లకు సెలవు లేదు: డీఈవోలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు వరుస సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటికి బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఏలూరు, బాపట్ల, విశాఖలో స్కూళ్లు యథావిధిగా తెరుచుకోనున్నాయి. అలాగే DEC 13, FEB 14న కూడా పాఠశాలలు పనిచేయనున్నాయి. మీకూ రేపు స్కూల్ ఉందా?

    The post రేపు స్కూళ్లకు సెలవు లేదు: డీఈవోలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment