• Login / Register
  • Site Logo

    రేపు వైన్ షాపులు బంద్..

    Rss వార్తలు

    నవతెలంగాణ-హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద నిర్వాహకులు బోర్డులు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా జనవరి 26న డ్రై డేగా పరిగణిస్తారు. తిరిగి జనవరి 27న షాపులు తెరుచుకోనున్నాయి. కాగా ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎక్సైజ్ శాఖ కఠినచర్యలు తీసుకోనుంది.

    The post రేపు వైన్ షాపులు బంద్.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment