నవతెలంగాణ-హైదరాబాద్: రేపు బీహార్ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ జరగనుంది.రెండో దఫా 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పోలింగ్ సిబ్బంది కూడా బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. 176 మందిని ఎన్నికల పరిశీలకులుగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మలి విడతలో మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 1,302 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా… […]
The post రేపు బీహార్లో రెండో విడత పోలింగ్ appeared first on Navatelangana.
Leave A Comment