సీసీఐ రీజనల్ కార్యాలయం ఎదుట పత్తి రైతుల ధర్నా : తెలంగాణ పత్తి రైతుల సంఘంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న చలో వరంగల్ కార్యక్రమం చేపడుతున్నామనీ, అక్కడ సీసీఐ రీజనల్ కార్యాలయం ఎదుట రైతులతో ధర్నా నిర్వహిస్తామని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందునాయక్, రాష్ట్ర కో-కన్వీనర్ మూడ్ శోభన్ నాయక్ ప్రకటించారు. ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన […]
The post రేపు చలో వరంగల్ appeared first on Navatelangana.
Leave A Comment