రేపు, ఎల్లుండి రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు.. కోస్తాలో కొనసాగుతున్న ఉక్కపోత
ఏపీలో మండే ఎండకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. రోకళ్లు పగిలే రోహిణి కార్తెలో కూడా ఈసారి వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. రాయలసీమ జిల్లాల్లో రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాి.
Leave A Comment