మండల వ్యవసాయ అధికారి పసునూరి వినయ్ కుమార్నవతెలంగాణ – బోనకల్రేపటి నుంచి పార్టీలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువులను పంపిణీ చేయనున్నట్లు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ తెలిపారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్నారు. డీలర్, షాప్ల వద్ద గందరగోళం, క్యూ లైన్లు తగ్గుతాయన్నారు.పంట, భూమి విస్తీర్ణం ఆధారంగా న్యాయమైన కేటాయింపు జరుగుతుందని […]
The post రేపటి నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా నమోదు appeared first on Navatelangana.
Leave A Comment