• Login / Register
  • Site Logo

    రేపటి నుంచి అందుబాటులో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్: ఎఓ రచన..

    Rss వార్తలు

    నవతెలంగాణ – ముధోల్ రేపు టీ నుండి పర్టీలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువులను పంపిణీ చేయనున్నట్లు ముధోల్ మండల వ్యవసాయ శాఖ అధికారిణి దాసరి రచన శనివారం ఒక ప్రకటన లోతెలిపారు. ఈ యాప్ ద్వారా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్నారు. డీలర్, షాప్‌ల వద్ద గందరగోళం, క్యూ లైన్లు తగ్గుతాయన్నారు. పంట, భూమి విస్తీర్ణం ఆధారంగా న్యాయమైన కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కౌలు రైతులకు కూడా యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. మండలం అందుబాటులో ఉన్న యూరియాను రైతులు […]

    The post రేపటి నుంచి అందుబాటులో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్: ఎఓ రచన..  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment