• Login / Register
  • Site Logo

    రైెల్వే ప్రయివేటీకరణను తక్షణమే ఆపాలి

    Rss వార్తలు

    ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదుట సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన నవతెలంగాణ-సిటీబ్యూరోకేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైల్వే ప్రయివేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రైల్వే రంగాన్ని రక్షించుకునేందుకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. రైల్వే ప్రయివేటీకణను ఆపాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ […]

    The post రైెల్వే ప్రయివేటీకరణను తక్షణమే ఆపాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment