ప్రమాదకర కేటగిరీ-1 కింద కేంద్రం హెచ్చరిక జారీ ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు లోక్సభలో జలశక్తి శాఖ సమాధానం ఆయా రాష్ట్రాలే మరమ్మతులు చేపట్టాలని సూచన నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్మేడిగడ్డ బ్యారేజీకి కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ 1 కింద ప్రమాదకరమైన డ్యామ్గా గుర్తించింది. గురువారం లోక్సభలో ఏపీ టీడీపీ ఎంపీలు జి.లక్ష్మినారాయణ, భైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సమాధానం చెప్పింది. దేశంలో ఉన్న మొత్తం ఆనకట్టలెన్ని, యాభై సంవత్సరాలకు పైగా […]
The post రెడ్ జోన్లో మేడిగడ్డ appeared first on Navatelangana.
Leave A Comment