తక్షణమే అమల్లోకి ఆర్టీఐ చట్ట సవరణన్యూఢిల్లీ : రెండేండ్ల తర్వాత డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టంలో మెజారిటీ భాగాలను శుక్రవారం నోటిఫై చేశారు. 2017లో కె.ఎస్.పుట్టస్వామి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేసే దిశగా ఇదొక గణనీయమైన అడుగు. గోప్యతా హక్కును ధ్రువీకరిస్తూ, భారతీయుల డేటాను పరిరక్షించుకునేందుకు చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చర్య ఇది. అలాగే జనవరిలో ముసాయిదా […]
The post రెండేండ్ల తర్వాత అమల్లోకి డేటా చట్టం appeared first on Navatelangana.
Leave A Comment