• Login / Register
  • Site Logo

    రెండేండ్లలో కాంగ్రెస్ ఖేల్ ఖతం

    Rss వార్తలు

    సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకే హామీల అమలులో ప్రభుత్వం విఫలంతాండూరు ప్రచారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నవతెలంగాణ-తాండూరుసీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికైనా బీజేపీలో చేరుతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రెండేండ్ల లో కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం అవుతుందని అన్నారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 23 […]

    The post రెండేండ్లలో కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment