మీర్పేట్లో కబ్జాకు గురైన ప్రాంతంలో ఫెన్సింగ్, బోర్డు ఏర్పాటు నవతెలంగాణ-మీర్పేట్రంగారెడ్డి జిల్లా మీర్పేట్ నందిహిల్స్ కాలనీ రోడ్ నంబర్-8లో రూ.4 కోట్ల 20 లక్షల విలువైన 2100 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు.ఈ పార్కు స్థలంలో సుమారు 600 గజాలను ఓ పార్టీ నాయకుడు తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా కబ్జా చేసినట్టు కాలనీవాసులు గుర్తించారు. ఈ మేరకు కొందరు కాలనీవాసులు కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో […]
The post రూ.4 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా appeared first on Navatelangana.
Leave A Comment