అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఈడీ కీలక నిర్ణయంతూర్పు గోదావరి జిల్లాలోని అసెట్స్ కూడా.. న్యూఢిల్లీ : రిలయన్స్ గ్రూప్ చైర్మెన్ అనిల్ అంబానీకి చెందిన రూ.3వేల కోట్ల పైగా విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల లిస్టులో ఆయన ఇంటితో పాటు పలు కమెర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ మేరకు ఈడీ అధికారిక వర్గాలు సోమవారం పలు వివరాలను వెల్లడించాయి. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న ఆయన […]
The post రూ.3వేల కోట్ల ఆస్తులు అటాచ్ appeared first on Navatelangana.
Leave A Comment