ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు క్లియర్ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్శాఖ పెండింగ్ బిల్లులు రూ.320 కోట్లు విడుదలడిప్యూటీ సీఎం ఆదేశంతో బిల్లులు చెల్లించిన ఆర్థిక శాఖనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అక్టోబర్ మాసానికి సంబంధించి సుమారు రూ.1,031 కోట్లను ఒకేసారి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో ఆర్థిక […]
The post రూ.1,032 కోట్లు ఒకేసారి విడుదలకు డిప్యూటీ సీఎం ఆదేశం appeared first on Navatelangana.
Leave A Comment