మౌలిక వసతుల కల్పనకు రూ.20వేల కోట్లురెండేండ్లలో ఖర్చు చేస్తాం : క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోరాష్ట్రంలో రియల్ ఎస్టేట్రంగానికి స్వర్ణ యుగంగా మార్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. దానిలో భాగంగా క్యూర్-ప్యూర్-రేర్ కేటగిరీలుగా రాష్ట్రాన్ని విభజించి, మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దీనికోసం రెండేండ్లలో దాదాపు రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి హైటెక్స్లో […]
The post రియల్ ఎస్టేట్ రంగానికి స్వర్ణయుగం appeared first on Navatelangana.
Leave A Comment