నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్రిమ్స్ లో రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం రిమ్స్ ను పరిశీలించి రోగుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇక్కడి ప్రభుత్వ హాస్పిటల్ లో సౌకర్యాలు ఎలా ఉన్నాయన్నది చూడటానికి వచ్చామన్నారు. ఇక్కడున్న జూనియర్ డాక్టర్స్, నర్సులు పేదవాళ్ల కోసం పనిచేస్తున్నారని, పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నారన్నారు. అలాంటి జూనియర్ డాక్టర్స్ డిమాండ్లు కొన్ని ఉన్నాయని […]
The post రిమ్స్ ను పరిశీలించిన కల్వకుంట్ల కవిత appeared first on Navatelangana.
Leave A Comment