• Login / Register
  • Site Logo

    రిజర్వేషన్ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: ఏమ్మెల్సీ శంకర్ నాయక్

    Rss వార్తలు

    నవతెలంగాణ – మిర్యాలగూడ వెనకబడిన తరగుతులకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభత్వం కట్టుబడి వున్నదని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని చేపట్టి ప్రజలను చైతన్యపరిచి  రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం బీసీ నాయకులపై ఉందని శాసన మండలి సభ్యులు, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ కోరారు. రిజర్వేషన్ సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీసీ నాయకులు తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ […]

    The post రిజర్వేషన్ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: ఏమ్మెల్సీ శంకర్ నాయక్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment