• Login / Register
  • Site Logo

    రిజర్వాయర్ నిర్మాణాన్ని నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

    Rss వార్తలు

    నవతెలంగాణ – బల్మూరు మండల కేంద్రం సరిహద్దు వ్యవసాయ భూముల్లో ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణ సర్వేను నిరసిస్తూ, బుధవారం భూములు కోల్పోతామన్న రైతులు తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో మండలంలోని అనంతవరం, అంబగిరి, మైలారం గ్రామాల రైతులు పాల్గొన్నారు. ‘ రిజర్వాయర్ వద్దు మా భూమిలే ముద్దు’ అంటూ నినదించారు. మీ భూములు సర్వే చేయాలంటూ రైతులకు ఫోన్లు చేస్తున్నారని, ఎవరు చేస్తున్నారో తెలియడం లేదని రైతులు తెలిపారు. రిజర్వాయర్ ను […]

    The post రిజర్వాయర్ నిర్మాణాన్ని నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment