ముంబయిపై కర్నాటక గెలుపు ముంబయి : కెఎల్ రాహుల్ (130, 182 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి తోడు రవిచంద్రన్ స్మరణ్ (83 నాటౌట్, 123 బంతుల్లో 11 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించటంతో 325 పరుగుల లక్ష్యాన్ని కర్నాటక 6 వికెట్లు కోల్పోయింది. ముంబయిలోని శరద్ పవార్ అకాడమీలో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబయిపై 4 వికెట్ల తేడాతో కర్నాటక గెలుపొందింది. మయాంక్ అగర్వాల్ (3), దేవదత్ పడిక్కల్ (39), కరుణ్ […]
The post రాహుల్ సెంచరీ appeared first on Navatelangana.
Leave A Comment