• Login / Register
  • Site Logo

    రాష్ర్టస్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల హర్షం

    Rss వార్తలు

    నవతెలంగాణ – తొగుటవెంకట్రావుపేట విద్యార్థులు రాష్ట్రస్థాయి బీచ్ వాలీ బాల్ పోటీలకు ఎంపిక కావడం హర్షనీయం అని ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నయీమా కౌసర్ అన్నారు. ఆదివారం ప్రధానోపాధ్యాయులు మాట్లా డుతూ.. ఎస్జీఎఫ్ బీచ్ వాలీబాల్ అండర్ 17 విభా గంలో ఇటీవల గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో మొదటి స్థానం సాధించారాని అన్నారు. అందులో మన వెంకట్రావుపేట ఉన్నత పాఠశాలకు చెందిన కంది అర్చన, బెజ్జనమైన శివాని రాష్ట్ర స్థాయి బీచ్ […]

    The post రాష్ర్టస్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల హర్షం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment