నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు డి. నిఖిత, బి.వెన్నెల సీఎం కప్ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మధుపాల్ తెలిపారు. ఈనెల 17న నిజామాబాద్ జిల్లాలలోని తిర్నన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సీఎం కప్ నెట్ బాల్ క్రీడ టోర్నమెంట్, జిల్లా సెలక్షన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థినిలు డి. నిఖిత, బి.వెన్నెల రాష్ట్ర స్థాయికి […]
The post రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు కోన సముంధర్ విద్యార్థినిలు appeared first on Navatelangana.
Leave A Comment