• Login / Register
  • Site Logo

    రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది

    Rss వార్తలు

    – కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య– కస్తూర్బా విద్యాలయంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజనవతెలంగాణ-కమ్మర్ పల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.15 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కస్తూర్బా గాంధీ […]

    The post రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment