• Login / Register
  • Site Logo

    రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎస్ టి యు నాయకులు

    Rss వార్తలు

    నవతెలంగాణ-కంఠేశ్వర్హైదరాబాదులోని కాచిగూడ లోగల ఎస్ టి  యు భవన్లో స్టేట్ టీచర్స్ యూనియన్ 79 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రాష్ట్ర నాయకత్వ దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ చీమల శ్రీకాంత్ మాట్లాడుతూ.. పి ఆర్ సి, డి ఏ ,పెండింగ్ బిల్లులు, డైట్ కళాశాలలో యందు ప్రమోషన్స్,317సమస్యను, ఓ పి ఎస్ పునరుద్ధరణ  లాంటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని  […]

    The post రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎస్ టి యు నాయకులు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment