• Login / Register
  • Site Logo

    రాష్ట్రానికి రైతు జాగృతి యాత్ర

    Rss వార్తలు

    రైతు కమిషన్‌ చైర్మెన్‌తో బృంద సభ్యుల భేటీనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌అన్ని పంటలకు మద్దతు ధర, చట్టభద్రత కల్పించాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 7న కన్యాకుమారిలో ప్రారంభమైన ‘రైతు జాగృతి యాత్ర’ శనివారం రాష్ట్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి, విత్తనాభివృద్ధి చైర్మెన్‌ సుంకేట అన్వేష్‌రెడ్డి, రైతు నేత నల్లమల వెంకటేశ్వరరావుతో యాత్ర బృంద సభ్యులు సమావేశమయ్యారు. రైతు సమస్యలపై చర్చించారు. మార్చి 19న ఢిల్లీ రాంలీలా మైదానంలో ముగింపు బహిరంగ సభ నిర్వహిస్తామని […]

    The post రాష్ట్రానికి రైతు జాగృతి యాత్ర appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment