• Login / Register
  • Site Logo

    రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలలో గణపురం విద్యార్థులు తృతియ స్థానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – తొగుట రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో విద్యార్థులు తృతియ స్థానం సాధించడం గర్వంగా ఉందని ప్రధానోపాధ్యాయులు అంజలి, మండల విద్యా ధికారి కె. నర్సయ్య అన్నారు. గురువారం మండ లంలోని గణపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో తృతియ స్థానం సాధించిన సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కాందా ఐఏఎస్ వారది ఇండియా పౌండే షన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో […]

    The post రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలలో గణపురం విద్యార్థులు తృతియ స్థానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment