• Login / Register
  • Site Logo

    రాష్ట్రంలో పాలన పడకేసింది

    Rss వార్తలు

    ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరుజూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో పాలన పడకేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లో ని తెలంగాణ భవన్‌లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యం, పత్తి […]

    The post రాష్ట్రంలో పాలన పడకేసింది appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment