లేకుంటే లీగల్గా ముందుకెళ్తాం : బీజేపీఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రాష్ట్రంలో తక్షణమే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలనీ, లేకపోతే లీగల్గా ముందుకెళ్తామని బీజేపీ ఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ చెప్పారు. గురువారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోసను పోసుకుంటున్నదని విమర్శించారు. ఫసల్ బీమాలో రైతు భాగస్వామ్యం అయివుంటే ఇవాళ ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే […]
The post రాష్ట్రంలో తక్షణమే ఫసల్ బీమా అమలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment