• Login / Register
  • Site Logo

    రాయదుర్గంలో గజం రూ.3.40 లక్షలు

    Rss వార్తలు

    ఎకరం భూమిని వేలం వేసిన టీజీఐఐసీ నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోహైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని బొటిక్‌ మిక్సెడ్‌ యూజ్‌ ప్లాట్‌ను తెలంగాణ స్టేట్‌ ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) వేలం వేసింది. సోమవారం జరిగిన వేలంలో చదరపు గజం రూ.3.40 లక్షలు ధర పలికినట్టు టీజీఐఐసీ తెలిపింది. సుమారు ఒక ఎకరం భూమిని వేలం వేశామని పేర్కొన్నారు. 2017లో చదరపు గజం రూ.88 వేలు ఉండగా, ఈ సారి రికార్డు స్థాయిలో రూ.3.40 లక్షల ధర పలికింది. ఈ సందర్భంగా […]

    The post రాయదుర్గంలో గజం రూ.3.40 లక్షలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment