• Login / Register
  • Site Logo

    రాఫెల్లో రాష్ట్రపతి గగనయానం

    Rss వార్తలు

    చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము న్యూఢిల్లీ : భారతదేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపదీ ముర్ము రాఫెల్‌ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ఆమె రాఫెల్‌లో గగనయానం చేశారు. ఈ రాఫెల్‌ యుద్ధ విమానాన్ని 17వ స్క్వాడ్రన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ గ్రూప్‌ కెప్టెన్‌ అమిత్‌ గెహానీ నడిపారు. ద్రౌపది ముర్ము సహ పైలెట్‌గా పాల్గొన్నారు. వాయుసేన చీఫ్‌ మార్షల్‌ ఎ.పి సింగ్‌.. ఆమెకు తోడుగా మరో విమానంలో […]

    The post రాఫెల్‌లో రాష్ట్రపతి గగనయానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment