• Login / Register
  • Site Logo

    రానున్న విద్యా సంవత్సరం నుండి ఇంటర్ కు కొత్త సిలబస్…

    Rss వార్తలు

    నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కొత్త సిలబస్ ను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానున్నది. ఈ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నారు. దీనికితోడు క్వాలిటీ పేపర్​తో పుస్తకాలను ప్రింట్ చేయించాలని ఇంటర్ బోర్డు డిసైడ్ అయింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్​సీఈఆర్టీ ఇంటర్ సిలబస్ లో మార్పులు చేసింది. దీన్ని తెలంగాణ ఇంటర్ పుస్తకాల్లో అమలు చేయాల్సి ఉంది. అయితే, 2023లోనే కొత్త సిలబస్​ తీసుకురావాలని ఇంటర్ బోర్డు కమిటీ తీర్మానించింది. […]

    The post రానున్న విద్యా సంవత్సరం నుండి ఇంటర్ కు కొత్త సిలబస్… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment