నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కొత్త సిలబస్ ను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానున్నది. ఈ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నారు. దీనికితోడు క్వాలిటీ పేపర్తో పుస్తకాలను ప్రింట్ చేయించాలని ఇంటర్ బోర్డు డిసైడ్ అయింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్సీఈఆర్టీ ఇంటర్ సిలబస్ లో మార్పులు చేసింది. దీన్ని తెలంగాణ ఇంటర్ పుస్తకాల్లో అమలు చేయాల్సి ఉంది. అయితే, 2023లోనే కొత్త సిలబస్ తీసుకురావాలని ఇంటర్ బోర్డు కమిటీ తీర్మానించింది. […]
The post రానున్న విద్యా సంవత్సరం నుండి ఇంటర్ కు కొత్త సిలబస్… appeared first on Navatelangana.
Leave A Comment