95 శాతం కేసుల్లో ఇదే తీరు ఉన్నత న్యాయస్థానాల్లో నిలబడని శిక్షలుట్రయల్ కోర్టుల తీర్పులపై తీవ్ర ప్రశ్నలు : ‘స్క్వేర్ సర్కిల్ క్లినిక్’ నివేదిక గతేడాది దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టులు విధించిన మరణశిక్షల్లో దాదాపు 95 శాతం కేసులు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లేవని ఒక కీలక నివేదిక వెల్లడించింది. హైదరాబాద్లోని నల్సార్ విశ్వ విద్యాలయానికి చెందిన ‘స్క్వేర్ సర్కిల్ క్లినిక్’ విడుదల చేసిన ఈ నివేదిక.. భారత న్యాయవ్యవస్థలో మరణశిక్షల విధానంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. […]
The post రాజ్యాంగ ప్రమాణాలు పాటించని ‘మరణశిక్షలు’ appeared first on Navatelangana.
Leave A Comment