• Login / Register
  • Site Logo

    రాజ్యాంగం వర్సెస్ రాక్షస పాలన

    Rss వార్తలు

    వ్యతిరేకంగా వ్యవహరించడంలో కాంగ్రెస్‌, బీజేపీ పోటీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేటీఆర్‌రాజ్యాంగ ఉల్లంఘనలపై హెచ్‌సీయూ విద్యార్థుల లఘు నాటిక నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన ‘ప్రజా పాలన’ సాగడం లేదనీ, కేవలం ‘రాక్షస పాలన’ సాగుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, […]

    The post రాజ్యాంగం వర్సెస్‌ రాక్షస పాలన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment