టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సిట్ విచారణ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విచారణ రాజ్యాంగం ప్రకారమే జరుగుతున్నదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారనీ, బొగ్గు శాఖ మంత్రిగా […]
The post రాజ్యాంగం ప్రకారమే కేటీఆర్పై విచారణ appeared first on Navatelangana.
Leave A Comment