నవతెలంగాణ – రాజోలిగురువారం రాజోలి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో రాజోలి పొలిమేర నుంచి శాంతినగర్ వరకు బీటీ రోడ్డు వేయాలని ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్బంగా కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి తిప్పన మాట్లాడుతూ.. పది రోజుల క్రిందట కెవిపిఎస్ ఆధ్వర్యంలో రాజోలి పొలిమేర నుంచి శాంతినగర్ వరకు బీటు రోడ్డు వేయాలని రాష్ట్ర రోకో చేశామని తెలిపారు. ఆ సమయంలో వడ్డేపల్లి తాసిల్దార్ రాజోలి తాసిల్దార్ ఇరువురు కలిసి […]
The post రాజోలి-శాంతినగర్ వరకు బీటీ రోడ్డు వేయాలి: కేవీపీఎస్ appeared first on Navatelangana.
Leave A Comment