• Login / Register
  • Site Logo

    రాజోలి మండలంలో ఆగని అక్రమ ఇసుక రవాణా

    Rss వార్తలు

    నవతెలంగాణ- రాజోలి : జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలంలో గత కొన్ని నెలలుగా అక్రమ ఇసుక రవాణా జోరుగా నడుస్తుంది. అక్రమ ఇసుక రవాణా పట్ల సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాడంతో స్థానిక ప్రజల్లో అధికారులపై అనేక సందేహాలు వెలువెత్తుతున్నాయి. రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అక్రమ ఇసుక కాసర్లు ఇసుకను అమ్ముకొని  ప్రభుత్వాదాయానికి గండి వేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. […]

    The post రాజోలి మండలంలో ఆగని అక్రమ ఇసుక రవాణా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment