– మరోసారి అధిక ధర పలికిన తొర్రూర్ భూములు– చదరపు గజం రూ.45 వేలకు కొనుగోలు– సుమారు రూ.56 కోట్ల ఆదాయం నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. తొర్రూర్ ప్రాంతంలోని 105 ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు భారీగా పాల్గొన్నారు. బాటసింగారం ప్రాంతంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా కొనసాగనున్న ఈ వేలం ద్వారా శనివారం 70 […]
The post రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ appeared first on Navatelangana.
Leave A Comment