• Login / Register
  • Site Logo

    రాజీమార్గమే రాజమార్గం..

    Rss వార్తలు

    ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్..ఎస్సై గొల్లపల్లి అనూష..నవతెలంగాణ – జన్నారంకాలాన్ని, ధనాన్ని వృథా చేసుకోవడం కంటే, సామరస్యం తొ నిండిన రాజీ మార్గమే అత్యుత్తమం. రాజీ మార్గమే రాజమార్గం అని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ.. ఈ నెల 15వ తారీఖున తలపెట్టిన ప్రత్యేక లోక్ అదాలత్ ను జన్నారం మండల పరిధిలోని పౌరులందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు ప్రత్యేకంగా కోరారు. లోక్ అదాలత్ అనేది కేసుల పరిష్కారానికి ఒక అద్భుతమైన […]

    The post రాజీమార్గమే రాజమార్గం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment