జార్ఖండ్పై ఉత్తరాఖాండ్ గెలుపు ముంబయి : కర్నాటక, ముంబయి రంజీ ట్రోఫీ క్వార్టర్ఫైనల్ ఉత్కంఠకు చేరుకుంది. నాల్గో రోజు ఆటలోనే ఫలితం తేలే అవకాశం అధికంగా కనిపిస్తోంది. కర్టాటక విజయానికి మరో 212 పరుగుల దూరంలో నిలువగా.. ముంబయికి మరో 8 వికెట్లు అవసరం. తొలి ఇన్నింగ్స్లో 120 పరుగులు చేసిన ముంబయి.. రెండో ఇన్నింగ్స్లో 377 పరుగులు చేసింది. ఆకాశ్ ఆనంద్ (70), ముషీర్ ఖాన్ (49), యశస్వి (36), అఖిల్ (33), సిద్దేశ్ (25), […]
The post రసపట్టులో రంజీ క్వార్టర్స్ appeared first on Navatelangana.
Leave A Comment