రాకపోకలు నిలిపివేత ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో 18 మంది మృతి గాజా : ఇజ్రాయిల్ దళాలు మరోసారి గాజాపై విరుచుకుపడ్డాయి. బుధవారం జరిపిన వైమానిక దాడుల్లో నలుగురు చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రఫా సరిహద్దును దాటేందుకు రోగులను అనుమతించడం లేదు. దీంతో వారంతా రఫా క్రాసింగ్ వద్ద పడిగాపులు పడుతున్నారని పాలస్తీనా అధికారులు తెలిపారు. ఒక సాయుధుడు తమ సైనికులపై కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని, […]
The post రఫా వద్ద రోగుల పడిగాపులు appeared first on Navatelangana.
Leave A Comment