• Login / Register
  • Site Logo

    రఘునాథపల్లిలో పెద్దపులి పాదముద్రలు

    Rss వార్తలు

    ఆ గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అటవీ శాఖ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌గత కొన్ని రోజులుగా ఆందోళనకు గురి చేస్తున్న పెద్దపులి పాదముద్రలు లభ్యమయ్యాయి. దీంతో సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి కదలికలపై అటవీ శాఖ పలు కీలక సూచనలను చేసింది. మహారాష్ట్ర పాండవఖారా డివిజన్‌ నుంచి వచ్చిన ఈ పెద్దపులి, 2025 నవంబర్‌ చివర్లో తెలంగాణలోకి ప్రవేశించి, కావల్‌ టైగర్‌ రిజర్వ్‌లో కొద్ది రోజులు గడిపిన […]

    The post రఘునాథపల్లిలో పెద్దపులి పాదముద్రలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment