– నాలుగు తరాలుగా సాగులో రైతులు– దేవాలయం పేరుతో మోసం– రికార్డు ప్రకారం రైతులందరికీ పట్టాలివ్వాలి : సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య– యాచారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో ధర్నానవతెలంగాణ-యాచారంరాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రక్షిత కౌలుదారు భూములను తీసుకోవద్దని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం రక్షిత కౌలుదారు రైతులతో కలిసి రంగారెడ్డి జిల్లా యాచారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) మండల కమిటీ […]
The post రక్షిత కౌలు భూములు తీసుకోవద్దు appeared first on Navatelangana.
Leave A Comment