• Login / Register
  • Site Logo

    రంగోత్సవ కళాచిత్రాలు ఆవిష్కరణ

    Rss వార్తలు

    సృజనాత్మకతకు కళలు మూలం: ప్రిన్సిపాల్నవతెలంగాణ – మద్నూర్ సృజనాత్మకతకు కళలు మూలమని ప్రిన్సిపాల్ ఏ సుధాకర్, ప్రముఖపద్యకవి, వ్యాఖ్యాత డా.బి.వెంకట్ ,ఆర్ట్ టీచర్ నరహరిప్రసాద్ లు పేర్కొన్నారు. ముంబై, రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ ఫర్ నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటిటేషన్ ఆధ్వర్యంలో మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు చిత్రించిన వివిధ వర్ణచిత్రాలను ఆవిష్కరించారు. ప్రముఖపద్యకవి, చిత్రకారుడు డా.బి.వెంకట్ మాట్లాడుతూ.. కళలెపుడు సృజనాత్మకతకు ప్రతిరూపంగా నిలుస్తాయని అన్నారు. భారతీయ సంస్కృతిలో కళలకు ప్రత్యేక […]

    The post రంగోత్సవ కళాచిత్రాలు ఆవిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment