నవతెలంగాణ-కన్నాయిగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8/2/2026 నుండి రైతులకు కావలసిన యూరియా బస్తాల లను యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు , కొనుగోలు చేయాలని నిర్దేశించడం జరిగింది. అందుకుగాను ఆదివారం రోజున రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ కోసం ఒక ప్రత్యేకమైన యాప్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆ యాప్ యాప్ ద్వారా ఏ విధంగా కొనుగోలు చేయాలన్న విషయం పై కన్నాయిగూడెం మండలంలో ఎరువుల షాపు వద్ద ఉన్న రైతులకు మండల […]
The post యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు శిక్షణ appeared first on Navatelangana.
Leave A Comment