నవతెలంగాణ – బిచ్కుంద బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలోని రైతు వేదికలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు యూరియా బుకింగ్ తో పాటు ఇతర విషయాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత పంట కాలంలో రైతులకు యూరియా కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఏర్పడగా రాష్ట్ర ప్రభుత్వం రైతు కలగకుండా యూరియా బుకింగ్ మొబైల్ యాప్ ని తీసుకువచ్చి ఈ యాప్ ద్వారా రైతులు తమ మొబైల్ ఫోన్లలో ఇంటి నుండి వారికి నచ్చిన దుకాణాల్లో యూరియా […]
The post యూరియా బుకింగ్ పై రైతులకు అవగాహణ appeared first on Navatelangana.
Leave A Comment