• Login / Register
  • Site Logo

    యూరియా కోసం రైతుల ధర్నా

    Rss వార్తలు

    నవతెలంగాణ-చిన్న శంకరంపేటసకాలంలో యూరియా అందకపోవడంతో మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేటలోని గవ్వలపల్లి ఎక్స్‌ రోడ్‌ వద్ద రైతులు ధర్నా చేశారు. మెదక్‌ నుంచి చేగుంట వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు రోడ్డుపైన భీష్మించుకొని కూర్చున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం వెంటనే యూరియాను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు యూరియా కోసం ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసుకోవడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పట్టా పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు చూసి యూరియాను […]

    The post యూరియా కోసం రైతుల ధర్నా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment